సోమవారం, అక్టోబర్ 15, 2018

టీచర్ -- "భారత దేశం నుంచి 
             మొదటిసారిగా విదేశం
          వెళ్ళిన మహిళ ఎవరు?’’

విద్యార్ధి --"సీత టీచర్.
                శ్రీలంక వెళ్ళింది.’’

టీచరు ఇంకా కోమా లోంచి బయటకి రాలేదు..

*****
ఆ మేధావి విద్యార్థి పెరిగి, పెరిగి, పెద్ద లాయర్ అయ్యాడు....

ఒక జడ్జి గారు మన లాయర్ ని అడిగాడు :

"మహాభారతానికి , రామాయణానికి తేడా ఏమిటి?"

మన లాయర్....

"మహాభారతం భూమి తగాదా కేసు,
రామాయణం కిడ్నాప్ కేసు !"

జడ్జి గారు కోమాలోకి వెళ్లిపోయారు.....

> వాట్సప్ షేరింగ్ లో చూసి కామెడీగా ఉందని పోస్ట్ చేసా! ఎవరూ ఏమీ అనుకోమాకండి సుమా!! :)

0 Comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 


Popular Posts

Recent Posts